# న్యాయాధిపతులు వారిని పట్టణంను విడిచిపెట్టమని చెప్పినపుడు పౌలు సీలలు ఏమిచేసారు?
పౌలు సీలలు లుదియ యింటికి వెళ్ళారు, అక్కడ సోదరులను చూచి ప్రోత్సాహపరచి తరువాత వెళ్ళిపోయారు [16:40].