te_tq/act/12/22.md

8 lines
709 B
Markdown

# హేరోదు తన ప్రసంగాన్ని ఇచ్చినపుడు ప్రజలు ఏమని అరిచారు?
"ఇది ఒక దేవుడి స్వరమే గాని మనిషిది కాదు" అని ప్రజలు అరిచారు [12:22].
# ప్రసంగం అయిన తరువాత హేరోదుకు ఏమి జరిగింది, ఎందువలన?
హేరోదు దేవుని మహిమపరచలేదు, కనుక ఒక దేవుని దూత అతణ్ణి మొత్తాడు, అతడు పురుగులు పడి చనిపోయాడు [12:23].