te_tq/rev/05/13.md

943 B

సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని ఎవరు చెప్పారు?

సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని సృష్టించ బడిన ప్రతిదీ చెప్పడం జరిగింది(5:13).

నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలేమి చేశారు?

నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలు సాష్టాంగపడి ఆరాధించిరి(4:14).