te_tq/rev/04/09.md

963 B

దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు ఏం చేశారు?

దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు సింహాసనం ఎదుట వంగి సాగిలపడి, తమ కిరీటాలు పడేశారు(4:10).

సృష్టిలో దేవుని పాత్ర గూర్చి పెద్దలు ఏం చెప్పారు?

దేవుడు సమస్తమును సృష్టించెను ఆయన చిత్తం ద్వారా అవన్నియు జీవిస్తున్నాయి అని పెద్దలు చెప్పారు(4:11).