te_tq/mrk/16/19.md

885 B

శిష్యులతో మాట్లాడిన తరువాత యేసుకు ఏమి జరిగింది ?

శిష్యులతో మాట్లాడిన తరువాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. (16:19).

అప్పుడు శిష్యులు ఏమి చేసారు?

శిష్యులు బయలు దేరి సువార్త ప్రకటించారు. (16:20).

అప్పుడు ప్రభువు ఏమి చేసాడు?

ప్రభువు వారికి సహకారుడై సూచక క్రియల వలన వారి వాక్యమును స్థిర పరచుచుండెను. (16:20).