885 B
885 B
శిష్యులతో మాట్లాడిన తరువాత యేసుకు ఏమి జరిగింది ?
శిష్యులతో మాట్లాడిన తరువాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. (16:19).
అప్పుడు శిష్యులు ఏమి చేసారు?
శిష్యులు బయలు దేరి సువార్త ప్రకటించారు. (16:20).
అప్పుడు ప్రభువు ఏమి చేసాడు?
ప్రభువు వారికి సహకారుడై సూచక క్రియల వలన వారి వాక్యమును స్థిర పరచుచుండెను. (16:20).