శిష్యులకు ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?
శిష్యులు సభలకు అప్పగింపబడతారు, సమాజ మందిరాలలో దెబ్బలు తింటారు. సాక్షార్ధమై అధిపతులు, రాజుల ఎదుట నిలువ బెట్టబడతారు అని యేసు చెప్పాడు. (13:9).
మొదట ఏమి జరగవలసి ఉన్నదని యేసు చెప్పాడు?
సకల జనులలో సువార్త ముందుగా ప్రకటింపబడాలి అని యేసు చెప్పాడు. (13:10).