te_tq/mat/27/23.md

496 B

ప్రజలనుండి అల్లరి ఎక్కువ అవుతున్నప్పుడు పిలాతు ఏమి చేశాడు?

పిలాతు ప్రజల ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి తాను నిరపరాధినని చెప్పి, యేసును జనసమూహానికి అప్పగించాడు (27:24).