te_tq/mat/21/43.md

486 B

యేసు ప్రస్తావించిన లేఖనం ప్రకారం, ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యము ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు ప్రజల యొద్దకు తీసుకురాబడుతుంది (21:43).