te_tq/mat/08/28.md

637 B

యేసు గదరేనీయుల దేశము వచ్చినప్పుడు ఎవరిని కలుసుకున్నాడు?

యేసు దయ్యములు పట్టిన ఇద్దరు ఉగ్రులైన మనుషులను కలుసుకున్నాడు (8:28).

వారిలో ఉన్న దయ్యములు యేసుతో ఏమని చెప్పాయి?

సమయము రాకమునుపే మమ్మును బాధించుటకు వచ్చితివా అని యేసుతో చెప్పాయి (8:29).