te_tq/mat/08/04.md

576 B

యేసు కుష్టరోగిని స్వస్థపరచిన తరువాత దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనబడి మోషే నియమించిన కానుక సమర్పించమని ఎందుకు చెప్పాడు?

స్వస్థపడిన కుష్టరోగి యాజకుని ఎదుట సాక్ష్యార్ధంగా కనబడాలని దేవాలయానికి వెళ్ళమన్నాడు (8:4).