te_tq/mat/03/01.md

876 B

అరణ్యంలో బాప్తిసమిచ్చే యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు?

బాప్తిసమిచ్చే యోహాను "పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి" అని ప్రకటిస్తున్నాడు (3:2).

యెషయా ప్రవక్త పలికిన ఏ ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు?

"ప్రభువు మార్గము సరాళము చేయుడి" అనే ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు (3:3).