te_tq/luk/23/47.md

290 B

యేసు మరణం తరువాత శతాధిపతి యేసు గురించి ఏమి చెప్పాడు?

ఆయన చెప్పాడు, " మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెను.”