te_tq/luk/20/04.md

463 B

యూదు నాయకులు యేసును ఏ అధికారం ద్వారా బోధించారని అడిగినప్పుడు, యేసు వారిని ఏ ప్రశ్న అడిగాడు?

" యోహాను యొక్క బాప్తిస్మం పరలోకం నుండి లేదా మనుషుల నుండి వచ్చినది?" అని అడిగాడు.