te_tq/luk/19/38.md

545 B

యేసు ఒలీవల పర్వతం వద్దకు చేరుకున్నప్పుడు ప్రజలు ఎటువంటి కేకలు వేశారు?

“ ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక” అని వారు కేకలు వేశారు.