te_tq/luk/09/15.md

1008 B

జనసమూహానికి పెట్టడానికి శిష్యుల వద్ద ఉన్న ఆహారం ఏమిటి?

శిష్యుల వద్ద అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి(9:13,16).

అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలను యేసు ఏమి చేసాడు?

యేసు వాటిని తీసుకుని పరలోకమందున్న తండ్రికి ప్రార్థించి, వాటిని ఆశీర్వదించి ముక్కలుగా చేసి ప్రజలకు పంచమని శిష్యులకు ఇచ్చాడు(9:16).

ప్రజలకు పంచగా ఎన్ని గంపలు మిగిలిపోయాయి?

పన్నెండు నిండు గంపలు మిగిలిపోయాయి(9:17).