te_tq/luk/07/21.md

464 B

యోహాను శిష్యులకు యేసు తాను రాబోవు వాడనని ఎలా తెలియపరచుకున్నాడు?

యేసు గుడ్డివారిని, కుంటివారిని, కుష్టురోగులను, చేవిటివారిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బతికించాడు(7:22).