te_tq/luk/05/29.md

467 B

యేసు లేవి అనే సుంకరి ఇంటి వద్ద తినుచు త్రాగుతూ ఉన్న సమయంలో ఆయన ఎవరి గురించి వచ్చానని చెప్పాడు?

మారుమనస్సు పొందడం కోసం పాపులను పిలవడానికి లోకానికి వచ్చానని యేసు చెప్పాడు(5:32).