te_tq/luk/03/22.md

668 B

యోహాను యేసు బాప్తిస్మం తీసుకున్న తరువాత పరలోకం నుండి ఎవరు దిగి వచ్చారు?

పరిశుద్ధాత్మ పావురం లాగా యేసుపైకి వచ్చింది.

పరలోకం నుండి వచ్చిన స్వరం ఏమి చెప్పింది?

పరలోకం నుండి వచ్చిన స్వరం,  “నువ్వు నా ప్రియమైన కుమారుడు. నేను నీ యందు ఆనందించు చున్నాను."