పరిశుద్ధాత్మ పావురం లాగా యేసుపైకి వచ్చింది.
పరలోకం నుండి వచ్చిన స్వరం, “నువ్వు నా ప్రియమైన కుమారుడు. నేను నీ యందు ఆనందించు చున్నాను."