1.1 KiB
1.1 KiB
యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?
మరల యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు. (21:1)
ఏ శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు ?
సీమోను పేతురు, దిడుమ అనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనియేలును, జేబెదయి కుమారులును, ఆయన శిష్యులలో ఇద్దరును అక్కడ ఉన్నారు. (21:2)
ఈ శిష్యులు ఏమి చేస్తున్నారు ?
వారు చేపలు పట్టడానికి వెళ్ళారు కాని వారికి చేపలు పడలేదు. (21:3)