te_tq/jhn/21/01.md

1.1 KiB

యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?

మరల యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు. (21:1)

ఏ శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు ?

సీమోను పేతురు, దిడుమ అనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనియేలును, జేబెదయి కుమారులును, ఆయన శిష్యులలో ఇద్దరును అక్కడ ఉన్నారు. (21:2)

ఈ శిష్యులు ఏమి చేస్తున్నారు ?

వారు చేపలు పట్టడానికి వెళ్ళారు కాని వారికి చేపలు పడలేదు. (21:3)