te_tq/jhn/20/21.md

898 B

యేసు తన శిష్యులను ఏమి చేయ బోవుచున్నాడని చెప్పెను ?

తండ్రి తనను పంపిన విధముగా తానును వారిని పంపుచున్నానని వారితో చెప్పాడు. (20:21)

ఆయన వారి మీద ఊదిన తరువాత వారితో ఏమి చెప్పాడు ?

"పరిశుద్దాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించ బడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండ నిత్తురో అవి నిలిచి యుండును" అని వారితో చెప్పాడు. (20:22-23)