930 B
930 B
మగ్దలేనే మరియ సమాధి వద్దకు ఎప్పుడు వచ్చింది ?
ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధి వద్దకు వచ్చింది. (20:1)
మగ్దలేనే మరియ సమాధి వద్దకు రాగానే ఏమి చూసింది ?
సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట ఆమె చూసింది. (20:1)
ఇద్దరు శిష్యులతో మగ్దలేనే మరియ ఏమన్నది ?
"ప్రభువును సమాదిలోనుండి ఎత్తి కొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగను" అని వారితో చెప్పింది. (20:2)