te_tq/jhn/20/01.md

930 B

మగ్దలేనే మరియ సమాధి వద్దకు ఎప్పుడు వచ్చింది ?

ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధి వద్దకు వచ్చింది. (20:1)

మగ్దలేనే మరియ సమాధి వద్దకు రాగానే ఏమి చూసింది ?

సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట ఆమె చూసింది. (20:1)

ఇద్దరు శిష్యులతో మగ్దలేనే మరియ ఏమన్నది ?

"ప్రభువును సమాదిలోనుండి ఎత్తి కొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగను" అని వారితో చెప్పింది. (20:2)