"దప్పిగోనుచున్నాను" అని యేసు ఎందుకు అన్నాడు ?
లేఖనము నెరవేరునట్లు ఆయన అన్నాడు. (19:28)
ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినపుడు యేసు ఏమి చేసాడు ?
యేసు ఆ చిరక పుచ్చుకొని - "సమాప్తమైనది" అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. (19:29-30)