te_tq/jhn/19/25.md

1.1 KiB

యేసు సిలువ దగ్గర నిలుచున్నా దెవరు ?

ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య యైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. (19:25-26)

యేసు తన తల్లియు తాను ప్రేమించిన సిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి తన తల్లి తో ఏమి చెప్పాడు ?

"అమ్మా యిదిగో నీ కుమారుడు" అని తన తల్లి తో చెప్పాడు. (19:26)

"యిదిగో నీ తల్లి" అని తాను ప్రేమించిన శిష్యునితో చెప్పినపుడు అ శిష్యుడు ఏమి చేసాడు ?

ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చు కొనెను. (19:27)