te_tq/jhn/12/23.md

900 B

గ్రీకులు కొందరు ఆయనను చూడడానికి వచ్చారు అని అంద్రెయ, ఫిలిప్పు యేసుతో చెప్పినపుడు యేసు మొదట ఏమి చెప్పాడు?

"మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది" అని యేసు వారితో చెప్పాడు. (12:23)

గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల దానికేమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల అది విస్తారముగా ఫలించును అని చెప్పాడు. (21:24)