te_tq/jhn/11/49.md

488 B

ప్రధాన యాజకులు, పరిసయ్యుల సభలో కయిఫా చేసిన ప్రవచనము ఏమిటి ?

మన జనమంతయు నశింపకుండు నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనుడని వారితో చెప్పాడు. (11:50-51)