te_tq/jhn/10/40.md

915 B

ఈ సంఘటన జరిగిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు ?

యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన యొర్దాను అద్దరిని ఉన్న స్థలమునకు వెళ్ళాడు. (10:40)

యేసు వద్దకు వచ్చిన అనేకులు ఏమి చేసారు, ఏమి అన్నారు ?

అనేకులు ఆయన వద్దకు వచ్చి "యోహాను ఏ సూచక క్రియను చేయ లేదు గాని యీయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన"వనిరి, అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. (10:41-42)