te_tq/jhn/09/24.md

931 B

గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని పరిసయ్యులు రెండవ మారు ఎందుకు పిలిచారు ?

"దేవుని మహిమ పరచుము, ఈ మనుష్యుడు పాపి యని మేమెరుగుదుము" అని చెప్పారు. (9:24)

యేసు ఒక పాపి అని పరిసయ్యులు అనిన మాటకు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని స్పందన ఏమిటి ?

"ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుద్దివాడనై యుండి ఇప్పుడు చూచుచున్నాను" అని జవాబిచ్చాడు. (9:25)