te_tq/jhn/08/12.md

634 B

"నేను లోకమునకు వెలుగును, నన్నువెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును" అని యేసు చెప్పిన తరువాత పరిసయ్యులు మోపిన నేరమేమిటి ?

యేసు తనను గూర్చి తానే సాక్ష్యము చెప్పుకొనుచున్నాడు, ఆయన సాక్ష్యము సత్యము కాదని నేరము మోపారు.(8:13)