te_tq/jhn/07/39.md

710 B

"ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొన వలెను. నాయందు విశ్వాససముంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారును" అని దేనిని ఉద్దేశించి యేసు ఈ మాట చెప్పాడు ?

తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. (7:39)