te_tq/jhn/06/13.md

1000 B

వారు భుజించిన తరువాత వారియొద్ద ఎంత ఆహారం మిగిలింది ?

వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగు చేసి పండ్రెండు గంపలు నింపిరి. (6:13)

మరల యేసు ఒంటరిగా కొండకు ఎందుకు వెళ్ళాడు ?

ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను (ఐదువేలమందికి ఆహారం పెట్టడం) చూచి రాజుగా చేయుటకు వారు తనను బలవంతంగా పట్టుకొనబోవుచున్నారని యేసు తెలుసుకొని అక్కడనుండి వెళ్ళిపోయాడు. (6:14-15)