te_tq/jhn/05/14.md

843 B

దేవాలయములో తాను స్వస్థ పరచిన వానిని యేసు చూసినపుడు ఏమని చెప్పాడు ?

"ఇదిగో స్వస్థత నొందితివి , మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము" అని అతనితో చెప్పాడు. (5:14)

పాపము చేయకుమని స్వస్థపడినవానితో యేసు చెప్పిన తరువాత వాడు ఏమి చేసాడు ?

వాడి వెళ్లి, తనను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియ చెప్పాడు. (5:15)