te_tq/jhn/04/46.md

525 B

యేసు యూదయను విడిచి గలిలయకు తిరిగి వచ్చినపుడు యేసునొద్దకు ఎవరు వచ్చారు, అతడు కోరినదేమిటి ?

ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను. అయన వచ్చి తన కుమారుణ్ణి స్వస్థ పరచవలేనని అతడు ఆయనను వేడుకొనెను. (4:46-47)