te_tq/jhn/04/28.md

835 B

యేసు సంభాషణ పూర్తి అయిన తరువాత ఆ స్త్రీ ఏమి చేసింది ?

ఆ స్త్రీ తన కుండ విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో "మీరు వచ్చి నేను చేసినవన్నియూ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాదా" అని చెప్పింది. (4:28-29)

ఆ స్త్రీ చెప్పిన వార్తను విని ఆ ఊరి ప్రజలు ఏమి చేసారు ?

వారు తమ పట్టణమును విడిచి యేసు నొద్దకు వచ్చారు. (4:30)