te_tq/jhn/04/06.md

748 B

యేసు అక్కడ ఉన్నప్పుడు యాకోబు బావి వద్దకు ఎవరు వచ్చారు ?

ఒక సమరయ స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. (4:7)

యేసు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?

ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. (4:8)

సమరయ స్త్రీతో యేసు మొదట ఏమన్నాడు ?

"నాకు దాహమునకిమ్మని" సమరయ స్త్రీని యేసు అడిగాడు. (4:7)