యేసు అక్కడ ఉన్నప్పుడు యాకోబు బావి వద్దకు ఎవరు వచ్చారు ?
ఒక సమరయ స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. (4:7)
యేసు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?
ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. (4:8)
సమరయ స్త్రీతో యేసు మొదట ఏమన్నాడు ?
"నాకు దాహమునకిమ్మని" సమరయ స్త్రీని యేసు అడిగాడు. (4:7)