1.3 KiB
1.3 KiB
మనుష్యులు ఎందుకు తీర్పులోనికి తేబడ్డారు ?
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు చీకటినే ప్రేమించారు గనుక వారు తీర్పులోనికి తేబడ్డారు. (3:19)
దుష్కార్యములు చేయువారు ఎందుకు వెలుగు నొద్దకు రారు ?
దుష్కార్యములు చేయు ప్రతీవాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండేలా వెలుగు నొద్దకు రారు. (3:20)
సత్య వర్తనులు ఎందుకు వెలుగు నొద్దకు వస్తారు ?
సత్య వర్తనులు తమ క్రియలు దేవునిమూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష్య పరచబడునట్లు వెలుగు నొద్దకు వస్తారు. (3:21)