te_tq/jhn/01/29.md

832 B

యేసు తన వద్దకు రావడం యోహాను చూసినపుడు యోహాను ఏమి అన్నాడు?

"ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల" అని అన్నాడు. (1:29)

ఎందుకు యోహాను నీళ్ళతో బాప్తిస్మమివ్వడానికి వచ్చాడు?

దేవుని గొర్రెపిల్లయైన యేసు లోక పాపములు తీసివేయడానికి, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష్యమవడానికి, యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చాడు. (1:31)