te_tq/heb/07/25.md

1.0 KiB

తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు ఏవిధంగా శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు?

తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు ఎందుకంటే వారి పక్షంగా విజ్ఞాపనలు చెయ్యడానికి ఆయన ఎప్పటికి జీవిస్తూ ఉన్నాడు[7:25].

యేసు విశ్వాసులకు తగిన యాజకుడిగా ఉండటానికి ఉన్న నాలుగు లక్షణాలు ఏమిటి?

యేసు పాపం లేనివాడు, నిర్దోషి, కళంకం లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు[7:26].