1.0 KiB
1.0 KiB
తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు ఏవిధంగా శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు?
తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు ఎందుకంటే వారి పక్షంగా విజ్ఞాపనలు చెయ్యడానికి ఆయన ఎప్పటికి జీవిస్తూ ఉన్నాడు[7:25].
యేసు విశ్వాసులకు తగిన యాజకుడిగా ఉండటానికి ఉన్న నాలుగు లక్షణాలు ఏమిటి?
యేసు పాపం లేనివాడు, నిర్దోషి, కళంకం లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు[7:26].