ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నిర్దోషులుగా తీర్చబడాలని చూసే గలతీయులు క్రీస్తునుండి వేరైపోతారని, కృప నుండి తొలిగి పోతారని పౌలు హెచ్చరించాడు (5:4).