క్రీస్తు మనలను విడిపించింది స్వతంత్రులుగా చేయడానికే (5:1).
గలతీయులు సున్నతి పొందితే వారికీ క్రీస్తు వల్ల ఎలాటి ప్రయోజనమూ ఉండదని పౌలు హెచ్చరించాడు (5:2).