స్తెఫను ప్రజలతో వారి పితరులవలె ఏమిచేస్తున్నారని ఆరోపించాడు?
పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని స్తెఫను ప్రజలను గురించి ఆరోపించాడు [7:51].
ఏ విషయములో ప్రజలు దోషులయ్యారని స్తెఫను ప్రజలతో చెప్పాడు?
నీతిమంతుని అప్పగించి హత్య చేసి చంపిన విషయంలో ప్రజలు దోషులయ్యారని చెప్పాడు [7:52].