892 B
892 B
పేతురు యోహానులు దేవాలయంలో ఏమి బోధించారు?
పేతురు యోహానులు దేవాలయంలో, యేసు పునరుత్థానము మరణములను బోధించారు [4:2].
పేతురు యోహానుల బోధకు ప్రజలు ఎలా స్పందించారు?
చాలామంది విశ్వసించారు, దాదాపుగా ఐదువేల మంది. [4:4].
పేతురు యోహానుల బోధకు దేవాలయపు అధికారులు పెద్దలు శాస్త్రులు ఎలా స్పందించారు?
వారు పేతురు యోహానులను భందించి, చెరలో పెట్టారు[4:3].