te_tq/act/04/01.md

892 B

పేతురు యోహానులు దేవాలయంలో ఏమి బోధించారు?

పేతురు యోహానులు దేవాలయంలో, యేసు పునరుత్థానము మరణములను బోధించారు [4:2].

పేతురు యోహానుల బోధకు ప్రజలు ఎలా స్పందించారు?

చాలామంది విశ్వసించారు, దాదాపుగా ఐదువేల మంది. [4:4].

పేతురు యోహానుల బోధకు దేవాలయపు అధికారులు పెద్దలు శాస్త్రులు ఎలా స్పందించారు?

వారు పేతురు యోహానులను భందించి, చెరలో పెట్టారు[4:3].