అవిశ్వాసులైన యూదులు యూదయలోని చర్చిలను హింసించారు, యేసును మరియు ప్రవక్తలను చంపారు, పౌలును వెలుపలికి వెళ్లగొట్టారు మరియు అన్యజనులతో మాట్లాడకుండా పౌలును నిషేధించారు.