te_tq/1pe/05/12.md

1.1 KiB

పేతురు సిల్వానును ఎవరిగా భావించాడు?

పేతురు సిల్వానును నమ్మకమైన సోదరునిగా భావించాడు (5:12).

తను రాసిన దాన్ని గురించి పేతురు ఏమి చెప్పాడు?

తను రాసినది నిజమైన దేవుని కృప అని అతడు భావించాడు (5:12).

ఎన్నికైన పరదేశులకు ఎవరు వందనాలు చెప్పారు? వారు ఒకరికొకరు ఎలా వందనాలు చెప్పుకోవాలి?

బబులోనులో ఉన్న అమ్మగారు, పేతురు కుమారుడైన మార్కు, వారికి వందనాలు చెబుతున్నారు. వారి పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి (5:13,14).