1.1 KiB
1.1 KiB
పేతురు సిల్వానును ఎవరిగా భావించాడు?
పేతురు సిల్వానును నమ్మకమైన సోదరునిగా భావించాడు (5:12).
తను రాసిన దాన్ని గురించి పేతురు ఏమి చెప్పాడు?
తను రాసినది నిజమైన దేవుని కృప అని అతడు భావించాడు (5:12).
ఎన్నికైన పరదేశులకు ఎవరు వందనాలు చెప్పారు? వారు ఒకరికొకరు ఎలా వందనాలు చెప్పుకోవాలి?
బబులోనులో ఉన్న అమ్మగారు, పేతురు కుమారుడైన మార్కు, వారికి వందనాలు చెబుతున్నారు. వారి పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి (5:13,14).