te_tq/1pe/04/17.md

635 B

భక్తిహీనులు, పాపులు దేవుని సువార్తకు ఎందుకు లోబడాలి?

ఎందుకంటే నీతిపరులు సైతం బాధల గుండా రక్షణ పొందుతారు (4:17, 18).

దైవ చిత్తానుసారంగా బాధలు పడే వారు ఎలా ప్రవర్తించాలి?

తాము మేలు చేస్తూ నమ్మకమైన సృష్టి కర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి (4:19).