1.0 KiB
1.0 KiB
క్రీస్తు పేతురు పాపాలను, పరదేశుల పాపాలను, ఎంపిక అయినవారి పాపాలను, సేవకుల పాపాలను మానుపై తన శరీరంలో ఎందుకు భరించాడు?
వారిక మీదట పాపంలో ఎలాటి భాగం లేకుండా నీతి కోసం జీవించాలని, వారు తన గాయాల వల్ల స్వస్థత పొందాలని అయన వారి పాపాలు భరించాడు (2:24).
వారంతా దారి తప్పిన గొర్రెల్లాగా తిరుగులాడిన తరువాత ఎవరి దగ్గరికి తిరిగి వచ్చారు?
వారంతా తమ ఆత్మల రక్షకుని దగ్గరకు, కాపరి దగ్గరకు వచ్చారు (2:25).