te_tq/1co/15/20.md

799 B

క్రీస్తును పౌలు ఏమని పిలుస్తున్నాడు?

"చనిపోయినవారిలో ఆయన ప్రథమ ఫలం" అని క్రీస్తును పౌలు పిలుస్తున్నాడు[15:20].

ఎవని ద్వారా మరణం ఈ లోకం లోనికి వచ్చింది, ఎవని ద్వారా మృతుల పునరుత్థానం ఈ లోకం లోనికి వచ్చింది?

ఆదాము మరణాన్ని ఈ లోకం లోనికి తీసుకొని వచ్చాడు, క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది[15:21-22].