te_tq/1co/14/29.md

706 B

విశ్వాసులు కూడి వచ్చినపుడు ప్రవక్తలకు పౌలు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?

ప్రవక్తలు ఇద్దరు, ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కినవారు వివేచింపవచ్చును. కూర్చున్న వానికి ఏదైనను తెలిస్తే మొదటి వాడు మౌనంగా ఉండాలి. వారు ఒకరి తరువాత మరొకరు ప్రవచింపవచ్చును అని పౌలు చెప్పాడు[14:29-31].