te_tq/1co/10/01.md

904 B

మోషే కాలంలో వారి పితరులు పొందిన సాధారణ అనుభవాలేవి?

వారి పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచారు. అందరు మోషేనుబట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిస్మం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసారు[10:1-4].

తమ పితరులను అనుసరించిన ఆత్మీయ బండ ఎవరు?

ఆత్మీయ బండ అయిన క్రీస్తు వారిని అనుసరించాడు[10:4].