te_tq/1co/03/21.md

491 B

మనుష్యులయందు అతిశపడకూడదని కొరింతు విశ్వాసులకు పౌలు ఎందుకు చెపుతున్నాడు?

అతిశయపడవద్దని పౌలు వారికి చెప్పాడు, "సమస్తమును మీవి," అందుచేత, "...మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు"[3:21-23].