ప్రజలలో తిరుగుబాటు ఆరంభం అవుతుందని పిలాతు భయపడ్డాడు.
వారు యేసును కొరడాలతో కొట్టారు, రాజ వస్త్రాన్ని ధరింపచేసారు, ముళ్ళతో అల్లిన కిరీటాన్ని పెట్టారు, ఆయనను హేళన చేసారు.